Telugu Global
CRIME

ఇద్దరు మావోల ఎన్‌కౌంటర్‌

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా పూస్నార్ అటవీప్రాంతంలో పోలీసులు ఇద్దరు మావోయిస్టులను ఎన్‌కౌంటర్‌ చేశారు. పోలీసులు కూంబింగ్ జరుపుతున్న సమయంలో వారికి మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. సంఘటనాస్థలంలో భారీగా ఆయధాలు, పేలుడు పదార్థాలు లభించాయి. కూంబింగ్ ఇంకా కొనసాగుతున్నట్టు తెలుస్తోంది.

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా పూస్నార్ అటవీప్రాంతంలో పోలీసులు ఇద్దరు మావోయిస్టులను ఎన్‌కౌంటర్‌ చేశారు. పోలీసులు కూంబింగ్ జరుపుతున్న సమయంలో వారికి మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. సంఘటనాస్థలంలో భారీగా ఆయధాలు, పేలుడు పదార్థాలు లభించాయి. కూంబింగ్ ఇంకా కొనసాగుతున్నట్టు తెలుస్తోంది.
First Published:  25 Sep 2015 3:09 PM GMT
Next Story