Telugu Global
Others

వృద్ధ వితంతువుల కోసం యోగా శిబిరం

వృద్ధ వితంతువుల కోసం యూపీలో యోగా శిబిరాన్ని నిర్వహించనున్నారు. వృద్దులు శారీరకంగా, మానసికంగా ఫిట్‌గా ఉండేందుకు ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయనున్నారు. సులభ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ శిబిరాన్నినీతి అయోగ్ అడ్వైజర్ దేబబ్రతా దాస్ పర్యవేక్షిస్తారు. మధురలోని చైతన్య విహార్‌ కేంద్రంలో యోగా శిబిరాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ క్యాంప్‌లో 1000 మంది వితంతువులకు యోగాలో శిక్షణ ఇస్తారు.

వృద్ధ వితంతువుల కోసం యూపీలో యోగా శిబిరాన్ని నిర్వహించనున్నారు. వృద్దులు శారీరకంగా, మానసికంగా ఫిట్‌గా ఉండేందుకు ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయనున్నారు. సులభ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ శిబిరాన్నినీతి అయోగ్ అడ్వైజర్ దేబబ్రతా దాస్ పర్యవేక్షిస్తారు. మధురలోని చైతన్య విహార్‌ కేంద్రంలో యోగా శిబిరాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ క్యాంప్‌లో 1000 మంది వితంతువులకు యోగాలో శిక్షణ ఇస్తారు.
First Published:  24 Sep 2015 1:09 PM GMT
Next Story