Telugu Global
Others

ప్రమాదంలో పోలీసు మృతి, ఎస్సైకి గాయాలు

కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్ వద్ద ఎర్ర చందనం లారీ చెట్టును ఢీకొన్న ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి చెందగా… ఎస్సై, లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఢిల్లీలో పట్టుకున్న ఎర్ర చందనం దుంగలను కడపకు తీసుకొస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదం ఎలా జరిగిందన్న విషయంపై దర్యాప్తు చేస్తున్నారు.

కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్ వద్ద ఎర్ర చందనం లారీ చెట్టును ఢీకొన్న ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి చెందగా… ఎస్సై, లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఢిల్లీలో పట్టుకున్న ఎర్ర చందనం దుంగలను కడపకు తీసుకొస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదం ఎలా జరిగిందన్న విషయంపై దర్యాప్తు చేస్తున్నారు.
First Published:  24 Sep 2015 1:08 PM GMT
Next Story