Telugu Global
Others

ప్రభుత్వానికి పట్టని అన్నదాత ఆక్రందన: ఉత్తమ్‌

రైతుల ఆత్మహత్యలపై తాము రాజకీయం చేయడం లేదని, గుండె పగిలి అల్లాడిపోతున్న అన్నదాతల ఆక్రందనలపై తాము ఉద్యమిస్తున్నామని తెలంగాణ పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. గాంధీభవన్‌లో అన్నదాత ఆర్తనాదం పుస్తకాన్ని విడుదల చేసిన సందర్భంగా మాట్లాడుతూ రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. కనీసం వారిని పరామర్శించి, ధైర్యం చెప్పే ప్రయత్నం కూడా చేయడం లేదని విమర్శించారు.

రైతుల ఆత్మహత్యలపై తాము రాజకీయం చేయడం లేదని, గుండె పగిలి అల్లాడిపోతున్న అన్నదాతల ఆక్రందనలపై తాము ఉద్యమిస్తున్నామని తెలంగాణ పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. గాంధీభవన్‌లో అన్నదాత ఆర్తనాదం పుస్తకాన్ని విడుదల చేసిన సందర్భంగా మాట్లాడుతూ రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. కనీసం వారిని పరామర్శించి, ధైర్యం చెప్పే ప్రయత్నం కూడా చేయడం లేదని విమర్శించారు.
First Published:  13 Sep 2015 1:09 PM GMT
Next Story