రెచ్చిపోతున్న గొలుసు దొంగలు
హైదరాబాద్లో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. రోడ్డుపైనే కాదు… ఇంటి వద్ద కూడా సురక్షితంగా మహిళలు సంచరించలేక పోతున్నారు. నగరంలో వనస్థలిపురంలో ఈ-సేవా కేంద్రం వద్ద ఓ మహిళపై దాడి చేసి మెడలో ఉన్న బంగారు గొలుసు లాక్కుపోయారు. ఇంటి బయటికి వచ్చి పూలు కొంటున్న సమయంలో మోటారు సైకిల్పై వచ్చిన ఇద్దరు దుండగులు మెడలో ఉన్న ఆరు తులాల గొలుసును లాక్కెళ్ళిపోయారు. పోలీసులు కేసు దర్యాప్తు చేసుకుని వారికోసం గాలిస్తున్నారు.
BY sarvi13 Sep 2015 1:11 PM GMT
sarvi Updated On: 14 Sep 2015 6:14 AM GMT
హైదరాబాద్లో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. రోడ్డుపైనే కాదు… ఇంటి వద్ద కూడా సురక్షితంగా మహిళలు సంచరించలేక పోతున్నారు. నగరంలో వనస్థలిపురంలో ఈ-సేవా కేంద్రం వద్ద ఓ మహిళపై దాడి చేసి మెడలో ఉన్న బంగారు గొలుసు లాక్కుపోయారు. ఇంటి బయటికి వచ్చి పూలు కొంటున్న సమయంలో మోటారు సైకిల్పై వచ్చిన ఇద్దరు దుండగులు మెడలో ఉన్న ఆరు తులాల గొలుసును లాక్కెళ్ళిపోయారు. పోలీసులు కేసు దర్యాప్తు చేసుకుని వారికోసం గాలిస్తున్నారు.
Next Story