కేసీఆర్ ఓ నియంత: ఎంపీ వీహెచ్
తెలంగాణ సీఎం కేసీఆర్ ఓ నియంత అని ఎంపీ వి. హనుమంతరావు ఆరోపించారు. రైతుల ఆత్మహత్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని , అందుకే నియంత పాలనకు త్వరలో చరమగీతం పాడుతామన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను టీఆర్ఎస్ ప్రభుత్వం అవమానిస్తుందన్నారు. రైతు ఆత్మహత్యపై కాంగ్రెస్ ఆందోళన చేసింది. కలెక్టరేట్ ముట్టడికి ర్యాలీగా బయలుదేరిన కాంగ్రెస్ నేతలు వీహెచ్, మల్లు భట్టివిక్రమార్కలతోపాటు కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు.
BY sarvi11 Sep 2015 1:07 PM GMT
sarvi Updated On: 12 Sep 2015 2:29 AM GMT
తెలంగాణ సీఎం కేసీఆర్ ఓ నియంత అని ఎంపీ వి. హనుమంతరావు ఆరోపించారు. రైతుల ఆత్మహత్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని , అందుకే నియంత పాలనకు త్వరలో చరమగీతం పాడుతామన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను టీఆర్ఎస్ ప్రభుత్వం అవమానిస్తుందన్నారు. రైతు ఆత్మహత్యపై కాంగ్రెస్ ఆందోళన చేసింది. కలెక్టరేట్ ముట్టడికి ర్యాలీగా బయలుదేరిన కాంగ్రెస్ నేతలు వీహెచ్, మల్లు భట్టివిక్రమార్కలతోపాటు కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు.
Next Story