టి.సర్కార్ మొద్దు నిద్ర: షబ్బీర్ అలీ
కేసీఆర్ ప్రభుత్వం మొద్దు నిద్ర పోతూ కుంభకర్ణుడిలా వ్యవహరిస్తోందని… ఇంతమంది రైతులు చనిపోయాక నిద్ర లేచిందని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 1127మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎఫ్ఆర్లు నమోదయ్యాయని వివరించారు. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి రైతు సమస్యలపై చర్చించాలని ఆయన డిమాండ్ చేశారు.
BY sarvi11 Sep 2015 1:17 PM GMT
sarvi Updated On: 12 Sep 2015 6:35 AM GMT
కేసీఆర్ ప్రభుత్వం మొద్దు నిద్ర పోతూ కుంభకర్ణుడిలా వ్యవహరిస్తోందని… ఇంతమంది రైతులు చనిపోయాక నిద్ర లేచిందని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 1127మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎఫ్ఆర్లు నమోదయ్యాయని వివరించారు.
అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి రైతు సమస్యలపై చర్చించాలని ఆయన డిమాండ్ చేశారు.
Next Story