Telugu Global
Others

కోటి విలువైన ఎర్రచందనం స్వాధీనం

పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా రెడ్‌ శాండిల్‌ స్మగ్లర్ల ఆగడాలకు అంతు లేకుండా పోతోంది. తాజాగా తిరుపతి సమీపంలోని రేణిగుంట మండలం చైతన్యపురం దగ్గర రూ. కోటి విలువైన ఎర్రచందనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో పోలీసులు ఒకరిని అరెస్ట్‌ చేశారు. ఈ స్మగ్లింగ్‌ సంఘటన వెనుక మరికొందరున్నారని వారిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా రెడ్‌ శాండిల్‌ స్మగ్లర్ల ఆగడాలకు అంతు లేకుండా పోతోంది. తాజాగా తిరుపతి సమీపంలోని రేణిగుంట మండలం చైతన్యపురం దగ్గర రూ. కోటి విలువైన ఎర్రచందనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో పోలీసులు ఒకరిని అరెస్ట్‌ చేశారు. ఈ స్మగ్లింగ్‌ సంఘటన వెనుక మరికొందరున్నారని వారిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
First Published:  11 Sep 2015 1:16 PM GMT
Next Story