Telugu Global
Others

బీహార్‌ ఎన్నికల్లో 40 స్థానాల్లో ఎంఐఎం పోటీ: ఎంపీ అసద్‌

బీహార్‌ ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేస్తుందని ఎంపీ అసద్‌ ప్రకటించారు. సీమాంచల్‌ ప్రాంతంలోని 4 జిల్లాల్లో 24 స్థానాల్లో తమ అభ్యర్థులు పోటీ చేస్తారని ఆయన తెలిపారు. సీమాంచల్‌ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కేంద్రాన్నికోరారు. ఆర్టికల్‌ 371ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీహార్ ఎన్నికల ప్రీపోల్ సర్వేలు బిన్నంగా ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. సీమాంచల్‌ ప్రాంతంలో 70 శాతం మంది దళితులు, ముస్లింలు ఉన్నారని తెలిపారు. దళితులు, ముస్లింల అభివృద్ధే తమ ధ్యేయమని అసద్‌ స్పష్టం […]

బీహార్‌ ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేస్తుందని ఎంపీ అసద్‌ ప్రకటించారు. సీమాంచల్‌ ప్రాంతంలోని 4 జిల్లాల్లో 24 స్థానాల్లో తమ అభ్యర్థులు పోటీ చేస్తారని ఆయన తెలిపారు. సీమాంచల్‌ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కేంద్రాన్నికోరారు. ఆర్టికల్‌ 371ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీహార్ ఎన్నికల ప్రీపోల్ సర్వేలు బిన్నంగా ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. సీమాంచల్‌ ప్రాంతంలో 70 శాతం మంది దళితులు, ముస్లింలు ఉన్నారని తెలిపారు. దళితులు, ముస్లింల అభివృద్ధే తమ ధ్యేయమని అసద్‌ స్పష్టం చేశారు.
First Published:  11 Sep 2015 1:11 PM GMT
Next Story