ఉండవల్లిలో డెంగ్యూ లక్షణాలతో ఇద్దరు మృతి
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలో గత కొద్ది రోజులుగా విషజ్వరాలు వణికిస్తున్నాయి. వారం రోజుల క్రితం ఓ మహిళ విషజ్వరంతో మృతి చెందింది. గురువారం డెంగ్యూ లక్షణాలతో మరో ఇద్దరు మృతి చెందారు. సీఎం నివాసానికి కూత వేటు దూరంలో డెంగ్యూ లక్షణాలతో మరణాలు సంభవిస్తున్నా వైద్య ఆరోగ్య శాఖాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. వర్షాలు పడుతుండడంతో జిల్లా వ్యాప్తంగా దోమలు పెరిగి విషజ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయని దానిపై ప్రభుత్వం చర్యలు చేపట్టాలని […]
BY Pragnadhar Reddy9 Sep 2015 1:19 PM GMT
Pragnadhar Reddy Updated On: 10 Sep 2015 5:31 AM GMT
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలో గత కొద్ది రోజులుగా విషజ్వరాలు వణికిస్తున్నాయి. వారం రోజుల క్రితం ఓ మహిళ విషజ్వరంతో మృతి చెందింది. గురువారం డెంగ్యూ లక్షణాలతో మరో ఇద్దరు మృతి చెందారు. సీఎం నివాసానికి కూత వేటు దూరంలో డెంగ్యూ లక్షణాలతో మరణాలు సంభవిస్తున్నా వైద్య ఆరోగ్య శాఖాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. వర్షాలు పడుతుండడంతో జిల్లా వ్యాప్తంగా దోమలు పెరిగి విషజ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయని దానిపై ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
Next Story