జగన్ దీక్ష 26కి వాయిదా : జ్యోతుల నెహ్రూ
ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కోరుతూ ఈ నెల 15న గుంటూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహనరెడ్డి తలపెట్టిన దీక్ష వినాయక చవితి కారణంగా ఈ నెల 26కి వాయిదా వేసినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రకటించింది. ఈ విషయాన్ని వైఎస్సార్సీపీ నేత జ్యోతుల నెహ్రూ హైదరాబాద్లో మీడియాకు తెలిపారు. నదుల అనుసంధానానికి వైఎస్ చర్యలు చేపడితే… చంద్రబాబు తానే చేశానంటూ చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు. దేవినేని ఉమ, చింతమనేని పూజలు ఎందుకో చెప్పాలన్నారు. పట్టిసీమకు ఎప్పటికీ […]
BY sarvi9 Sep 2015 4:05 AM GMT
X
sarvi Updated On: 9 Sep 2015 4:13 AM GMT
ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కోరుతూ ఈ నెల 15న గుంటూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహనరెడ్డి తలపెట్టిన దీక్ష వినాయక చవితి కారణంగా ఈ నెల 26కి వాయిదా వేసినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రకటించింది. ఈ విషయాన్ని వైఎస్సార్సీపీ నేత జ్యోతుల నెహ్రూ హైదరాబాద్లో మీడియాకు తెలిపారు. నదుల అనుసంధానానికి వైఎస్ చర్యలు చేపడితే… చంద్రబాబు తానే చేశానంటూ చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు. దేవినేని ఉమ, చింతమనేని పూజలు ఎందుకో చెప్పాలన్నారు. పట్టిసీమకు ఎప్పటికీ వైసీపీ వ్యతిరేకమేనని జ్యోతుల నెహ్రూ మరోసారి స్పష్టం చేశారు.
Next Story