అలసత్వం చూపిన సీఎస్లకు సుప్రీం నోటీసులు
యాసిడ్ దాడుల కేసుల్లో అలసత్వం ప్రదర్శించిన పలు రాష్ర్టాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. యాసిడ్ దాడుల కేసులపై సుప్రీంకోర్టు స్పందిస్తూ ఈ నోటీసులు జారీ చేసింది. మహిళలపై దాడులు జరుగుతున్నా ఈ అధికారులకు పట్టడం లేదని, సకాలంలో స్పందించడంలో విఫలమయ్యారని ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. కర్ణాటక, మిజోరం, కేరళ రాష్ర్టాల సీఎస్లకు ఈ నోటీసులు జారీ అయ్యాయి.
BY admin8 Sep 2015 1:18 PM GMT
admin Updated On: 9 Sep 2015 5:52 AM GMT
యాసిడ్ దాడుల కేసుల్లో అలసత్వం ప్రదర్శించిన పలు రాష్ర్టాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. యాసిడ్ దాడుల కేసులపై సుప్రీంకోర్టు స్పందిస్తూ ఈ నోటీసులు జారీ చేసింది. మహిళలపై దాడులు జరుగుతున్నా ఈ అధికారులకు పట్టడం లేదని, సకాలంలో స్పందించడంలో విఫలమయ్యారని ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. కర్ణాటక, మిజోరం, కేరళ రాష్ర్టాల సీఎస్లకు ఈ నోటీసులు జారీ అయ్యాయి.
Next Story