రైతుల ఆత్మహత్యలు బాధాకరం: కేటీఆర్
రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు బాధాకరమని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం రైతు ఆత్మహత్యలపై కలెక్టరేట్లో మంత్రులు కేటీఆర్, ఈటెల సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రైతు ఆత్మహత్యలపై స్క్రీనింగ్ కమిటీ వేసి నెలలోపు బాధితులకు ఆర్థిక సాయం అందజేస్తామని తెలిపారు. గ్రామాలవారీగా రైతు భరోసా యాత్రలు నిర్వహించనునట్లు కేటీఆర్ పేర్కొన్నారు. రైతులను వేధించకుండా వడ్డీ వ్యాపారులకు కౌన్సిలింగ్ ఇస్తామన్నారు.
BY admin7 Sep 2015 1:08 PM GMT
admin Updated On: 8 Sep 2015 5:04 AM GMT
రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు బాధాకరమని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం రైతు ఆత్మహత్యలపై కలెక్టరేట్లో మంత్రులు కేటీఆర్, ఈటెల సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రైతు ఆత్మహత్యలపై స్క్రీనింగ్ కమిటీ వేసి నెలలోపు బాధితులకు ఆర్థిక సాయం అందజేస్తామని తెలిపారు. గ్రామాలవారీగా రైతు భరోసా యాత్రలు నిర్వహించనునట్లు కేటీఆర్ పేర్కొన్నారు. రైతులను వేధించకుండా వడ్డీ వ్యాపారులకు కౌన్సిలింగ్ ఇస్తామన్నారు.
Next Story