Telugu Global
Others

కూలిన బ్రిడ్జి.. ఐఐటీ ప్రొఫెసర్లకు జైలు 

వంతెనలు కూలిపోతే వాటిని నిర్మిస్తున్న కంపెనీ ప్రతినిధులకే కాదు.. ఇంజనీర్లకూ జైలు తప్పలేదు. ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ జిల్లాలో అలకనంద నదిపై మూడేళ్ల క్రితం నిర్మాణంలో ఉన్న ఓ బ్రిడ్జి కూలిపోయి ఎనిమిది మంది చనిపోయారు. ఈ ఘటనపై సదరు నిర్మాణ కంపెనీ ప్రతినిధులతోపాటు.. ఆ బ్రిడ్జీకి డిజైన్‌ రూపొందించిన ఇద్దరు ఐఐటీ ప్రొఫెసర్లనూ పోలీసులు అరెస్టు చేశారు. 

వంతెనలు కూలిపోతే వాటిని నిర్మిస్తున్న కంపెనీ ప్రతినిధులకే కాదు.. ఇంజనీర్లకూ జైలు తప్పలేదు. ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ జిల్లాలో అలకనంద నదిపై మూడేళ్ల క్రితం నిర్మాణంలో ఉన్న ఓ బ్రిడ్జి కూలిపోయి ఎనిమిది మంది చనిపోయారు. ఈ ఘటనపై సదరు నిర్మాణ కంపెనీ ప్రతినిధులతోపాటు.. ఆ బ్రిడ్జీకి డిజైన్‌ రూపొందించిన ఇద్దరు ఐఐటీ ప్రొఫెసర్లనూ పోలీసులు అరెస్టు చేశారు.
First Published:  7 Sep 2015 1:12 PM GMT
Next Story