Telugu Global
Others

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సీఎస్‌ల భేటీ

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ర్టాల మధ్య తలెత్తిన పలు అంశాలపై చర్చించేందుకు ఇరు రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు ఐవై కృష్ణారావు, రాజీవ్‌ శర్మ మంగళవారం ఏపీ సచివాలయంలో సమావేశం అయ్యారు. ప్రధానంగా ఉద్యోగుల విభజన, 9, 10 షెడ్యూల్‌లో ఉన్న సంస్థల విభజన సహా ఇతర అంశాలపై చర్చలు జరిపినట్లుగా తెలియవచ్చింది. సమస్యలను చర్చల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని నిర్ణయించినట్లుగా తెలిసింది.

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ర్టాల మధ్య తలెత్తిన పలు అంశాలపై చర్చించేందుకు ఇరు రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు ఐవై కృష్ణారావు, రాజీవ్‌ శర్మ మంగళవారం ఏపీ సచివాలయంలో సమావేశం అయ్యారు. ప్రధానంగా ఉద్యోగుల విభజన, 9, 10 షెడ్యూల్‌లో ఉన్న సంస్థల విభజన సహా ఇతర అంశాలపై చర్చలు జరిపినట్లుగా తెలియవచ్చింది. సమస్యలను చర్చల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని నిర్ణయించినట్లుగా తెలిసింది.
First Published:  7 Sep 2015 1:14 PM GMT
Next Story