Telugu Global
Others

బీసీసీఐకి ద్వైపాక్షిక సిరీస్‌పై పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు లేఖ

ఇండియాతో ద్వైపాక్షిక సిరీస్‌పై  స్పష్టత ఇవ్వాలంటూ బీసీసీఐకి లేఖ రాసింది. ఈ సీరీస్ పై పాక్‌ క్రికెట్‌ జట్టు బాగా ఆశలు పెట్టుకుంది. ద్వైపాక్షిక సిరీస్‌పై వచ్చే డిసెంబర్‌లో నిర్వహించాల్సి ఉండడంతో దీనిపై బీసీసీఐని పాక్ క్రికెట్ బోర్డ్ తన‌ అభిప్రాయాన్ని కోరింది. సిరీస్‌ ఉంటుందో… ఉండదో తెలపాలని ఆ లేఖలో పేర్కొంది. డిసెంబర్‌లో ఇండియా-పాకిస్తాన్‌ జట్లు రెండు టెస్ట్‌లు, మూడు వన్డేలు ఆడవలసి ఉంది. వీటిని ఆడడానికి, నిర్వహించడానికి తాము సిద్ధంగా ఉన్నామని, భారత్‌ వైఖరి […]

ఇండియాతో ద్వైపాక్షిక సిరీస్‌పై స్పష్టత ఇవ్వాలంటూ బీసీసీఐకి లేఖ రాసింది. ఈ సీరీస్ పై పాక్‌ క్రికెట్‌ జట్టు బాగా ఆశలు పెట్టుకుంది. ద్వైపాక్షిక సిరీస్‌పై వచ్చే డిసెంబర్‌లో నిర్వహించాల్సి ఉండడంతో దీనిపై బీసీసీఐని పాక్ క్రికెట్ బోర్డ్ తన‌ అభిప్రాయాన్ని కోరింది. సిరీస్‌ ఉంటుందో… ఉండదో తెలపాలని ఆ లేఖలో పేర్కొంది. డిసెంబర్‌లో ఇండియా-పాకిస్తాన్‌ జట్లు రెండు టెస్ట్‌లు, మూడు వన్డేలు ఆడవలసి ఉంది. వీటిని ఆడడానికి, నిర్వహించడానికి తాము సిద్ధంగా ఉన్నామని, భారత్‌ వైఖరి తెలిపితే తదుపరి చర్యలకు వీలు కలుగుతుందని పాక్‌ ఆ లేఖలో కోరింది.

First Published:  1 Sep 2015 1:49 PM GMT
Next Story