Telugu Global
Others

ఆదాయ పన్ను రిటర్న్ దాఖలుకు గడువు పెంపు

ఆదాయపు పన్ను రిటర్ను దాఖలుకు గడువును ఈ నెల 7వ తేదీ వరకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ గడువు వాస్తవానికి ఆగస్టు 31 తేదీనే ముగియాల్సి ఉంది. చాలామంది రిటర్నులు దాఖలు చేయాల్సి ఉండటంతో గడువును పెంచుతున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన వెలువరించింది.

ఆదాయపు పన్ను రిటర్ను దాఖలుకు గడువును ఈ నెల 7వ తేదీ వరకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ గడువు వాస్తవానికి ఆగస్టు 31 తేదీనే ముగియాల్సి ఉంది. చాలామంది రిటర్నులు దాఖలు చేయాల్సి ఉండటంతో గడువును పెంచుతున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన వెలువరించింది.
First Published:  1 Sep 2015 1:30 PM GMT
Next Story