ఆదాయ పన్ను రిటర్న్ దాఖలుకు గడువు పెంపు
ఆదాయపు పన్ను రిటర్ను దాఖలుకు గడువును ఈ నెల 7వ తేదీ వరకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ గడువు వాస్తవానికి ఆగస్టు 31 తేదీనే ముగియాల్సి ఉంది. చాలామంది రిటర్నులు దాఖలు చేయాల్సి ఉండటంతో గడువును పెంచుతున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన వెలువరించింది.
BY Pragnadhar Reddy1 Sep 2015 1:30 PM GMT
Pragnadhar Reddy Updated On: 2 Sep 2015 10:32 AM GMT
ఆదాయపు పన్ను రిటర్ను దాఖలుకు గడువును ఈ నెల 7వ తేదీ వరకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ గడువు వాస్తవానికి ఆగస్టు 31 తేదీనే ముగియాల్సి ఉంది. చాలామంది రిటర్నులు దాఖలు చేయాల్సి ఉండటంతో గడువును పెంచుతున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన వెలువరించింది.
Next Story