మద్యం తీసుకోనని కెసిఆర్ ప్రతిజ్ఞ చేయాలి: మంద కృష్ణ
మద్యం తీసుకోనని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతిజ్ఞ చేయాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అద్యక్షుడు మంద కృష్ణ మాదిగ సలహా ఇచ్చారు. తెలంగాణ శాసనసభ స్పీకర్ మదుసూదనాచారిని ఆదర్శంగా తీసుకుని కెసిఆర్ తాను తాగను-నేను మానుతున్నా- మీరు మానండి అని ప్రతిజ్ఞ చేయాలని కృష్ణ కోరారు.ప్రజలలో మద్యంపై అవగాహన పెంచవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం చీప్ లిక్కర్ ప్రవేశపెట్టాలన్న యోచన నేపధ్యంలో విపక్షాలు, వివిధ సంఘాలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. […]
BY sarvi31 Aug 2015 1:15 PM GMT
X
sarvi Updated On: 1 Sep 2015 6:58 AM GMT
మద్యం తీసుకోనని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతిజ్ఞ చేయాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అద్యక్షుడు మంద కృష్ణ మాదిగ సలహా ఇచ్చారు. తెలంగాణ శాసనసభ స్పీకర్ మదుసూదనాచారిని ఆదర్శంగా తీసుకుని కెసిఆర్ తాను తాగను-నేను మానుతున్నా- మీరు మానండి అని ప్రతిజ్ఞ చేయాలని కృష్ణ కోరారు.ప్రజలలో మద్యంపై అవగాహన పెంచవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం చీప్ లిక్కర్ ప్రవేశపెట్టాలన్న యోచన నేపధ్యంలో విపక్షాలు, వివిధ సంఘాలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. అందులో భాగం గా మందకృష్ణ సూచన ఆసక్తికరంగా ఉంది.
Next Story