Telugu Global
Others

ముగ్గురు చైన్‌స్నాచర్లు అరెస్ట్

ముగ్గురు చైన్ స్నాచర్లను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పునిత్, అక్షయ్, అజిమ్ అనే ఈ దొంగలు 25 గొలుసు దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుల నుంచి 46 తులాల బంగారం, మూడు బైక్‌లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. కేసు నమోదు చేసి వీరిని నిందితులు రిమాండ్‌కు తరలించారు.

ముగ్గురు చైన్‌స్నాచర్లు అరెస్ట్
X
ముగ్గురు చైన్ స్నాచర్లను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పునిత్, అక్షయ్, అజిమ్ అనే ఈ దొంగలు 25 గొలుసు దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుల నుంచి 46 తులాల బంగారం, మూడు బైక్‌లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. కేసు నమోదు చేసి వీరిని నిందితులు రిమాండ్‌కు తరలించారు.
First Published:  26 Aug 2015 1:12 PM GMT
Next Story