Telugu Global
Others

బీజేపీపై రామకృష్ణ ఫైర్ 

బీజేపీపై ఏపీ సీపీఐ కార్యదర్శి రామకృష్ణ నిప్పులు చెరిగారు. కడప జిల్లాలో మూడు రోజులపాటు జరుగుతున్న ‘రాయలసీమ అభివృద్ధి మహాసభ’ల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రత్యేక హోదాపై మాట్లాడే వారు రాజకీయ నిరుద్యోగులని బీజేపీ మాట్లాడడంపై ఆయన ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా తనవల్లే వచ్చిందని పోస్టర్లు వేసి.. పుస్తకాలు ప్రచురించుకుని తీరా అధికారంలోకి వచ్చాక వీలు కాదంటారా అంటూ కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడిపై ఆయన విమర్శలు గుప్పించారు.

బీజేపీపై ఏపీ సీపీఐ కార్యదర్శి రామకృష్ణ నిప్పులు చెరిగారు. కడప జిల్లాలో మూడు రోజులపాటు జరుగుతున్న ‘రాయలసీమ అభివృద్ధి మహాసభ’ల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రత్యేక హోదాపై మాట్లాడే వారు రాజకీయ నిరుద్యోగులని బీజేపీ మాట్లాడడంపై ఆయన ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా తనవల్లే వచ్చిందని పోస్టర్లు వేసి.. పుస్తకాలు ప్రచురించుకుని తీరా అధికారంలోకి వచ్చాక వీలు కాదంటారా అంటూ కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడిపై ఆయన విమర్శలు గుప్పించారు.
First Published:  23 Aug 2015 1:09 PM GMT
Next Story