Telugu Global
Others

రాజీవ్‌గాంధీకి జాతి ఘన నివాళి

మాజీ ప్రధాని దివంగత రాజీవ్‌గాంధీకి జాతి ఘన నివాళి అర్పిచింది. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీతోపాటు కుటుంబసభ్యులు గురువారం ఢిల్లీలోని వీర్ భూమి వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. అనంతరం సర్వమత ప్రార్థనలు నిర్వహించారు రాజీవ్‌గాంధీ 71వ జయంతిని పురస్కరించుకుని తాను నివాళి అర్పించినట్లు ప్రధాని నరేంద్రమోదీ ట్వీట్ చేశారు. పార్లమెంట్‌హౌస్‌లోని రాజీవ్ చిత్రపటం వద్ద హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, స్పీకర్ సుమిత్రా మహాజన్, […]

మాజీ ప్రధాని దివంగత రాజీవ్‌గాంధీకి జాతి ఘన నివాళి అర్పిచింది. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీతోపాటు కుటుంబసభ్యులు గురువారం ఢిల్లీలోని వీర్ భూమి వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. అనంతరం సర్వమత ప్రార్థనలు నిర్వహించారు రాజీవ్‌గాంధీ 71వ జయంతిని పురస్కరించుకుని తాను నివాళి అర్పించినట్లు ప్రధాని నరేంద్రమోదీ ట్వీట్ చేశారు. పార్లమెంట్‌హౌస్‌లోని రాజీవ్ చిత్రపటం వద్ద హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, స్పీకర్ సుమిత్రా మహాజన్, ఎల్‌కే అద్వాని తదితరులు నివాళి అర్పించారు. అమేథి పార్లమెంట్ నియోజకవర్గవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు రాజీవ్ జయంతిని ఘనంగా నిర్వహించారు.
First Published:  20 Aug 2015 1:06 PM GMT
Next Story