Telugu Global
Others

పాఠశాలపైకి బాంబులు విసిరిన దుండగులు

బీహార్‌లో స్వాతంత్య్ర దినోత్సవం రోజున విషాదం చోటు చేసుకుంది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్న సెంట్ జోసెఫ్ పాఠశాలపై గుర్తు తెలియని దుండగులు నాటు బాంబులు విసిరారు. ఈ దాడిలో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. గాయపడ్డ విద్యార్థులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో పాఠశాల యాజమాన్యం, విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు.

బీహార్‌లో స్వాతంత్య్ర దినోత్సవం రోజున విషాదం చోటు చేసుకుంది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్న సెంట్ జోసెఫ్ పాఠశాలపై గుర్తు తెలియని దుండగులు నాటు బాంబులు విసిరారు. ఈ దాడిలో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. గాయపడ్డ విద్యార్థులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో పాఠశాల యాజమాన్యం, విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు.
First Published:  14 Aug 2015 1:23 PM GMT
Next Story