Telugu Global
Others

పిడుగుపాటుకు ఇద్దరు కూలీలు దుర్మరణం

ఆదిలాబాద్‌ జిల్లాలో పిడుగుపాటుకు ఇద్దరు కూలీలు మృతి చెందారు. జన్నారం మండలం కలమడుగు పొలాల్లో ఈ సంఘటన జరిగింది. వీరిద్దరూ దినసరి కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. రోజువారి పనుల నిమిత్తం పోలానికి వెళ్లారు. ఒక్కసారిగా పిడుగు పడడంతో వీరు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. వీరి కుటుంబాల్లో విషాదచాయలు అలముకున్నాయి.

ఆదిలాబాద్‌ జిల్లాలో పిడుగుపాటుకు ఇద్దరు కూలీలు మృతి చెందారు. జన్నారం మండలం కలమడుగు పొలాల్లో ఈ సంఘటన జరిగింది. వీరిద్దరూ దినసరి కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. రోజువారి పనుల నిమిత్తం పోలానికి వెళ్లారు. ఒక్కసారిగా పిడుగు పడడంతో వీరు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. వీరి కుటుంబాల్లో విషాదచాయలు అలముకున్నాయి.
First Published:  10 Aug 2015 1:18 PM GMT
Next Story