Telugu Global
Others

మాజీ 'పోటు'గాడు తిరుమలలో దళారి అవతారం

శ్రీవారి భక్తులకు దర్శనం కల్పిస్తానని, అభిషేకం సేవా టికెట్లు ఇప్పిస్తానంటూ పలువురు భక్తుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చిన ఓ హైటెక్‌ దళారిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ దళారిపై భక్తులు ఫిర్యాదు చేయడంతో మాటు వేసి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గతంలో శ్రీవారి ఆలయంలో కాంట్రాక్ట్‌ పోటు కార్మికుడిగా ఈ దళారి పని చేసేవాడని పోలీసులు చెప్పారు.

శ్రీవారి భక్తులకు దర్శనం కల్పిస్తానని, అభిషేకం సేవా టికెట్లు ఇప్పిస్తానంటూ పలువురు భక్తుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చిన ఓ హైటెక్‌ దళారిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ దళారిపై భక్తులు ఫిర్యాదు చేయడంతో మాటు వేసి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గతంలో శ్రీవారి ఆలయంలో కాంట్రాక్ట్‌ పోటు కార్మికుడిగా ఈ దళారి పని చేసేవాడని పోలీసులు చెప్పారు.
First Published:  10 Aug 2015 1:15 PM GMT
Next Story