సుష్మా దొంగ నాటకాలు: కాంగ్రెస్
లలిత్ మోడీ వ్యవహారంపై కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్పై కాంగ్రెస్ నేతలు తమ దాడిని తీవ్రం చేశారు. నాలుగోరోజు పార్లమెంటు ఆవరణలో తమ నిరసనను కొనసాగించారు. లలిత్ మోడీ భార్య ఆరోగ్య పరిస్థితిని మానవీయ కోణంతో చూసి సహాయం చేశానని సుష్మా పార్లమెంటుకు ఇచ్చిన వివరణపై సోనియా మండిపడ్డారు. నాటకాలాడటంలో సుష్మా ఆరితేరారని ఆమె ఆరోపించారు. సోనియా తనయుడు రాహుల్ కూడా తల్లి వ్యాఖ్యలను సమర్ధించారు. కేంద్రం లలిత్ మోడీ విషయంలో దొంగతనం విషయం దాచిపెట్టినట్లు ఇప్పటి వరకు అంతా […]
BY sarvi7 Aug 2015 1:08 PM GMT
X
sarvi Updated On: 8 Aug 2015 12:34 AM GMT
లలిత్ మోడీ వ్యవహారంపై కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్పై కాంగ్రెస్ నేతలు తమ దాడిని తీవ్రం చేశారు. నాలుగోరోజు పార్లమెంటు ఆవరణలో తమ నిరసనను కొనసాగించారు. లలిత్ మోడీ భార్య ఆరోగ్య పరిస్థితిని మానవీయ కోణంతో చూసి సహాయం చేశానని సుష్మా పార్లమెంటుకు ఇచ్చిన వివరణపై సోనియా మండిపడ్డారు. నాటకాలాడటంలో సుష్మా ఆరితేరారని ఆమె ఆరోపించారు. సోనియా తనయుడు రాహుల్ కూడా తల్లి వ్యాఖ్యలను సమర్ధించారు. కేంద్రం లలిత్ మోడీ విషయంలో దొంగతనం విషయం దాచిపెట్టినట్లు ఇప్పటి వరకు అంతా దాచి పెట్టారని విషయం బయటపడిన తర్వాత నాటకాలాడుతున్నారని ఆరోపించారు.
Next Story