రెండేళ్లలో గండిపల్లి రిజర్వాయర్ పూర్తి : కేసీఆర్
కరీంనగర్ జిల్లాలోని గండిపల్లి రిజర్వాయర్ను రెండు సంవత్సరాలలో పూర్తి చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఈ రిజర్వాయర్ ద్వారా 1.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని ఆయన చెప్పారు. తాను ఇచ్చిన మాటకు కట్టుబడేవాడినని, ప్రాణం పోయినా అమలు చేసి తీరతానని కేసీఆర్ అన్నారు. శనివారం జిల్లా పర్యటనలో భాగంగా హుస్నాబాద్ మండలంలోని గండిపల్లి రిజర్వాయర్ సీఎం కేసీఆర్ పరిశీలించారు.
BY sarvi7 Aug 2015 1:19 PM GMT
sarvi Updated On: 8 Aug 2015 6:37 AM GMT
కరీంనగర్ జిల్లాలోని గండిపల్లి రిజర్వాయర్ను రెండు సంవత్సరాలలో పూర్తి చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఈ రిజర్వాయర్ ద్వారా 1.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని ఆయన చెప్పారు. తాను ఇచ్చిన మాటకు కట్టుబడేవాడినని, ప్రాణం పోయినా అమలు చేసి తీరతానని కేసీఆర్ అన్నారు. శనివారం జిల్లా పర్యటనలో భాగంగా హుస్నాబాద్ మండలంలోని గండిపల్లి రిజర్వాయర్ సీఎం కేసీఆర్ పరిశీలించారు.
Next Story