Telugu Global
Others

కాలుష్య మండలికి కొత్త సభ్యులు

కాలుష్య నియంత్రణ మండలిలో స్థానిక సంస్థల ప్రతినిధులు, అనధికారిక సభ్యులను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. దీనికి సంబంధించి అటవీ, పర్యావరణ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. స్థానిక సంస్థల కోటా నుంచి కరీంనగర్‌ జడ్పీటీసీ ఛైర్మన్‌ తుల ఉమ, బీబీనగర్‌ ఎంపీపీ ప్రణీత, ఘట్‌కేసర్‌, గుడిహత్నూర్‌, చిర్రకుంట జడ్పీటీసీలు సంజీవరెడ్డి, కేశవ రావు, కొయ్యాల ఈమాజీలను సభ్యులుగా నియమించారు. అనధికారిక సభ్యుల కోటాలో పారిశ్రామిక సంక్షేమ సంస్థ ప్రతినిధి ఎస్వీ రఘు, శ్రీని ఫుడ్‌ పార్క్‌కు చెందిన గడ్డం […]

కాలుష్య నియంత్రణ మండలిలో స్థానిక సంస్థల ప్రతినిధులు, అనధికారిక సభ్యులను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. దీనికి సంబంధించి అటవీ, పర్యావరణ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. స్థానిక సంస్థల కోటా నుంచి కరీంనగర్‌ జడ్పీటీసీ ఛైర్మన్‌ తుల ఉమ, బీబీనగర్‌ ఎంపీపీ ప్రణీత, ఘట్‌కేసర్‌, గుడిహత్నూర్‌, చిర్రకుంట జడ్పీటీసీలు సంజీవరెడ్డి, కేశవ రావు, కొయ్యాల ఈమాజీలను సభ్యులుగా నియమించారు. అనధికారిక సభ్యుల కోటాలో పారిశ్రామిక సంక్షేమ సంస్థ ప్రతినిధి ఎస్వీ రఘు, శ్రీని ఫుడ్‌ పార్క్‌కు చెందిన గడ్డం రాజేందర్‌, పర్యావరణవేత్త కొలను ప్రదీప్ రెడ్డిలను సభ్యులుగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
First Published:  4 Aug 2015 1:24 PM GMT
Next Story