Telugu Global
Others

ప్రజలను మభ్యపెడుతున్న సీఎం కేసీఆర్ : సీఎల్పీ నేత జానారెడ్డి

ముఖ్యమంత్రి  కేసీఆర్ ప్రజలను మభ్యపెడుతూ కాలం గడుపుతున్నారని సీఎల్పీ నేత జానారెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ హాయంలో ప్రవేశపెట్టిన వివిధ సంక్షేమ పథకాల పేర్లను మార్చి ప్రస్తుతం అమలు చేస్తున్నారన్నారు. నిరుపేదల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని మాయమాటలతో గద్దెనెక్కిన పాలకులను ప్రజలు కనిపెడుతుంటారని, సమయం వచ్చినపుడు ఓట్ల రూపంలో వారే తగిన రీతిలో బుద్ది చెబుతారని జానా అన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను మభ్యపెడుతూ కాలం గడుపుతున్నారని సీఎల్పీ నేత జానారెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ హాయంలో ప్రవేశపెట్టిన వివిధ సంక్షేమ పథకాల పేర్లను మార్చి ప్రస్తుతం అమలు చేస్తున్నారన్నారు. నిరుపేదల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని మాయమాటలతో గద్దెనెక్కిన పాలకులను ప్రజలు కనిపెడుతుంటారని, సమయం వచ్చినపుడు ఓట్ల రూపంలో వారే తగిన రీతిలో బుద్ది చెబుతారని జానా అన్నారు.
First Published:  4 Aug 2015 1:16 PM GMT
Next Story