ఉద్యోగ బదిలీల జీవోను సవరిస్తాం: యనమల
ఉద్యోగుల బదిలీల జీవోను సవరిస్తామని ఎపి ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. తెలంగాణ నుంచి వచ్చిన ఆంధ్రా ఉద్యోగులకు త్వరలో పోస్టింగ్ ఇస్తామని చెప్పారు. ఉద్యోగులతో చర్చించాక హెచ్.ఆర్.ఎ.పై నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. తొలి త్రైమాసికం ముగిసే సరికి మూడు వేల కోట్ల రూపాయల లోటు ఉందన్నారు. ఆర్థికంగా రాష్ట్రం బలంగా లేనప్పటికీ ఇబ్బందులు లేకుండా నెట్టుకొస్తున్నామని మంత్రి తెలిపారు.
BY sarvi3 Aug 2015 1:08 PM GMT
X
sarvi Updated On: 4 Aug 2015 12:12 AM GMT
ఉద్యోగుల బదిలీల జీవోను సవరిస్తామని ఎపి ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. తెలంగాణ నుంచి వచ్చిన ఆంధ్రా ఉద్యోగులకు త్వరలో పోస్టింగ్ ఇస్తామని చెప్పారు. ఉద్యోగులతో చర్చించాక హెచ్.ఆర్.ఎ.పై నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. తొలి త్రైమాసికం ముగిసే సరికి మూడు వేల కోట్ల రూపాయల లోటు ఉందన్నారు. ఆర్థికంగా రాష్ట్రం బలంగా లేనప్పటికీ ఇబ్బందులు లేకుండా నెట్టుకొస్తున్నామని మంత్రి తెలిపారు.
Next Story