Telugu Global
Others

నిధుల్లేక 5 లక్షల ఇళ్ళు నిర్మాణంలోనే : రావుల

పేదలకు ఎన్నో ఆశలు చూపించి తాము పాలనాపగ్గాలు చేపడితే స్వర్గం చూపిస్తామన్న టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక ఒక్క ఇల్లు కూడా పేదలకు మంజూరు చేయలేదని టీటీడీపీ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి ఆరోపించారు.  సుమారు ఐదులక్షల ఇళ్లకు బిల్లులు రాక నిర్మాణం దశలోనే నిలిచిపోయాయన్నారు. ఇళ్ల నిర్మాణం పేరుతో ప్రభుత్వం పేదలను అవమానిస్తోందని, అధికారులను అనుమానిస్తోందని రావుల మండిపడ్డారు.

పేదలకు ఎన్నో ఆశలు చూపించి తాము పాలనాపగ్గాలు చేపడితే స్వర్గం చూపిస్తామన్న టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక ఒక్క ఇల్లు కూడా పేదలకు మంజూరు చేయలేదని టీటీడీపీ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి ఆరోపించారు. సుమారు ఐదులక్షల ఇళ్లకు బిల్లులు రాక నిర్మాణం దశలోనే నిలిచిపోయాయన్నారు. ఇళ్ల నిర్మాణం పేరుతో ప్రభుత్వం పేదలను అవమానిస్తోందని, అధికారులను అనుమానిస్తోందని రావుల మండిపడ్డారు.
First Published:  3 Aug 2015 1:22 PM GMT
Next Story