Telugu Global
Others

స్పీకర్ కోడెల కాన్వాయ్‌లో ప్రమాదం

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కాన్వాయ్‌లో ప్రమాదం జరిగింది. కాన్వాయ్‌లోని జీపు బోల్తా పడింది. ఈ సంఘటనలో ఎస్సై యువరాజ్‌తోపాటు ముగ్గురు కానిస్టేబుళ్ళకు గాయాలయ్యాయి. వీరిలో బాలరాజ్ అనే కానిస్టేబుల్ పరిస్థితి విషమంగా ఉంది. అతన్ని ఆస్పత్రికి తరలించారు. స్పీకర్‌ అనంతపురం జిల్లా పర్యటనలో ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన కణేకల్ మండలం ఆదిగారిపల్లె వద్ద చోటుచేసుకుంది.

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కాన్వాయ్‌లో ప్రమాదం జరిగింది. కాన్వాయ్‌లోని జీపు బోల్తా పడింది. ఈ సంఘటనలో ఎస్సై యువరాజ్‌తోపాటు ముగ్గురు కానిస్టేబుళ్ళకు గాయాలయ్యాయి. వీరిలో బాలరాజ్ అనే కానిస్టేబుల్ పరిస్థితి విషమంగా ఉంది. అతన్ని ఆస్పత్రికి తరలించారు. స్పీకర్‌ అనంతపురం జిల్లా పర్యటనలో ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన కణేకల్ మండలం ఆదిగారిపల్లె వద్ద చోటుచేసుకుంది.
First Published:  3 Aug 2015 1:07 PM GMT
Next Story