Telugu Global
Others

కేంద్రంతో త‌గువు పెట్టుకోలేం: సీఎం చంద్ర‌బాబు 

ప్ర‌త్యేక హోదా ఏ రాష్ట్రానికి ఇవ్వ‌మ‌ని లోక్‌స‌భ‌లో కేంద్ర‌మంత్రి ప్ర‌క‌టించినా, అది ఏపీకి వ‌ర్తించ‌ద‌ని ముఖ్య‌మంత్రి  చంద్ర‌బాబు  విజ‌య‌వాడ‌లో శ‌నివారం జ‌రిగిన టీడీపీ రాష్ట్ర‌స్థాయి స‌మావేశంలో అన్నారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో కేంద్రంతో  తగువులు పెట్టుకుని ముందుకెళ్ల‌లేమ‌ని, స‌ర్దుకు పోవాల్సిందేన‌ని ఆయ‌న అన్నారు.  రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని కేంద్రం గ‌తంలో ఇచ్చిన హామీని నెర‌వేర్చే వ‌ర‌కు ప్ర‌య‌త్నాలు చేస్తామ‌ని ఆయ‌న  అన్నారు.

ప్ర‌త్యేక హోదా ఏ రాష్ట్రానికి ఇవ్వ‌మ‌ని లోక్‌స‌భ‌లో కేంద్ర‌మంత్రి ప్ర‌క‌టించినా, అది ఏపీకి వ‌ర్తించ‌ద‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు విజ‌య‌వాడ‌లో శ‌నివారం జ‌రిగిన టీడీపీ రాష్ట్ర‌స్థాయి స‌మావేశంలో అన్నారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో కేంద్రంతో తగువులు పెట్టుకుని ముందుకెళ్ల‌లేమ‌ని, స‌ర్దుకు పోవాల్సిందేన‌ని ఆయ‌న అన్నారు. రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని కేంద్రం గ‌తంలో ఇచ్చిన హామీని నెర‌వేర్చే వ‌ర‌కు ప్ర‌య‌త్నాలు చేస్తామ‌ని ఆయ‌న అన్నారు.
First Published:  1 Aug 2015 1:11 PM GMT
Next Story