Telugu Global
Others

జడ్జినంటూ మోసం చేసిన మాయగత్తె 

గుంటూరులో ఓ మాయగత్తె… తాను జడ్జినంటూ పరిచయస్తులను నమ్మించి నిరుద్యోగులను మోసం చేసింది. ఆకుల భవానీ అనే ఈ మహిళ జిల్లా కోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసింది. ఈమె మాయలో పడిన నిరుద్యోగులు తాము మోసపోయామని తెలుసుకుని పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

గుంటూరులో ఓ మాయగత్తె… తాను జడ్జినంటూ పరిచయస్తులను నమ్మించి నిరుద్యోగులను మోసం చేసింది. ఆకుల భవానీ అనే ఈ మహిళ జిల్లా కోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసింది. ఈమె మాయలో పడిన నిరుద్యోగులు తాము మోసపోయామని తెలుసుకుని పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

First Published:  29 July 2015 1:19 PM GMT
Next Story