Telugu Global
Others

విశాఖలోని సెంట్రల్‌ పార్క్‌కు కలాం పేరు: గంటా

విశాఖపట్నంలోని సెంట్రల్‌ పార్క్‌కు అబ్దుల్‌ కలాం పేరు పెడతామని మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. దీనిపై కేబినెట్‌లో చర్చిస్తామని తెలిపారు. రిషితేశ్వరి కేసును ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందని ఆయన తెలిపారు. నిందితులు ఎంతటివారైనా వదిలే ప్రసక్తేలేదని అన్నారు. యూనివర్సిటీల్లో ప్రక్షాళన మొదలుపెట్టామని, కుల సంఘాలను నిషేధిస్తామని గంటా తెలిపారు.  

విశాఖపట్నంలోని సెంట్రల్‌ పార్క్‌కు అబ్దుల్‌ కలాం పేరు పెడతామని మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. దీనిపై కేబినెట్‌లో చర్చిస్తామని తెలిపారు. రిషితేశ్వరి కేసును ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందని ఆయన తెలిపారు. నిందితులు ఎంతటివారైనా వదిలే ప్రసక్తేలేదని అన్నారు. యూనివర్సిటీల్లో ప్రక్షాళన మొదలుపెట్టామని, కుల సంఘాలను నిషేధిస్తామని గంటా తెలిపారు.

First Published:  29 July 2015 1:22 PM GMT
Next Story