Telugu Global
Others

భారత్‌పై దాడులకు ఐఎస్ సన్నాహాలు?

భారత్‌పై దాడులు చేసేందుకు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు సన్నాహాలు చేస్తున్నారని యూఎస్‌ఏ టుడే ఓ కథనాన్ని ప్రచురించింది. పాకిస్థాన్ పౌరుడి నుంచి లభించిన 32 పేజీల ఓ లేఖ ఆధారంగా ఈ కథనాన్ని యూఎస్‌ఏ టుడే ప్రచురించింది. భారత్‌పై దాడులు చేసేందుకు పాక్, ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లు ఏకం కావాలని ఐసీస్ కోరినట్లు  యూఎస్‌ఏ టుడే ప్రచురించింది. ఉర్దూ భాషలో ఉన్న 32 పేజీలను హార్వార్డ్ స్కాలర్ ఇంగ్లీష్‌లోకి తర్జూమా చేస్తే ఈ విషయాలు బయటపడ్డాయి.

భారత్‌పై దాడులు చేసేందుకు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు సన్నాహాలు చేస్తున్నారని యూఎస్‌ఏ టుడే ఓ కథనాన్ని ప్రచురించింది. పాకిస్థాన్ పౌరుడి నుంచి లభించిన 32 పేజీల ఓ లేఖ ఆధారంగా ఈ కథనాన్ని యూఎస్‌ఏ టుడే ప్రచురించింది. భారత్‌పై దాడులు చేసేందుకు పాక్, ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లు ఏకం కావాలని ఐసీస్ కోరినట్లు యూఎస్‌ఏ టుడే ప్రచురించింది. ఉర్దూ భాషలో ఉన్న 32 పేజీలను హార్వార్డ్ స్కాలర్ ఇంగ్లీష్‌లోకి తర్జూమా చేస్తే ఈ విషయాలు బయటపడ్డాయి.
First Published:  28 July 2015 1:18 PM GMT
Next Story