Telugu Global
Others

గుంటూరు జిల్లాలో పంచాయతీ కార్యదర్శిపై దాడి

గుంటూరు జిల్లాలో మరో అధికారిపై దాడికి తెగబడ్డారు గుండా మూకలు. రెండు రోజుల క్రితమే ఇద్దరు రెవిన్యూ ఉద్యోగులపై దాడి జరిగిన విషయాన్ని మరిచిపోకముందే… బుధవారం రాజుపాలెం మండలం దేవరంపాడు పంచాయతీ కార్యదర్శి రమేష్ పై దాడి జరిగింది. ఆ గ్రామంలో గల చేపల చెరువు విషయంలో ఏర్పడ్డ వివాదం నేపధ్యంలో రమేష్‌పై దాడి జరిగింది. స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఆయన ఫిర్యాదు చేశారు.

గుంటూరు జిల్లాలో మరో అధికారిపై దాడికి తెగబడ్డారు గుండా మూకలు. రెండు రోజుల క్రితమే ఇద్దరు రెవిన్యూ ఉద్యోగులపై దాడి జరిగిన విషయాన్ని మరిచిపోకముందే… బుధవారం రాజుపాలెం మండలం దేవరంపాడు పంచాయతీ కార్యదర్శి రమేష్ పై దాడి జరిగింది. ఆ గ్రామంలో గల చేపల చెరువు విషయంలో ఏర్పడ్డ వివాదం నేపధ్యంలో రమేష్‌పై దాడి జరిగింది. స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఆయన ఫిర్యాదు చేశారు.
First Published:  28 July 2015 1:13 PM GMT
Next Story