Telugu Global
Others

పల్నాడు ప్రాంతంలో మావోయిస్టు పోస్టర్ల కలకలం

పల్నాడు ప్రాంతంలో వెలసిన మావోయిస్టు పోస్టర్లు కలకలం రేపాయి. వెల్దుర్తి మండలం ఉప్పలపాడు, సిరిగిరిపాడులలో చంద్రవంక దళం పేరుతో పోస్టర్లు వెలిశాయి. ప్రజాధనాన్ని దోచుకునే రాజకీయ నాయకులకు ప్రజాకోర్టులో శిక్ష విధిస్తామని, పోలీసు ఇన్‌ఫార్మర్‌లకు సరైన గుణపాఠం చెబుతామని చంద్రవంక దళం పేరిట పోస్టర్లు వెలిశాయి.

పల్నాడు ప్రాంతంలో వెలసిన మావోయిస్టు పోస్టర్లు కలకలం రేపాయి. వెల్దుర్తి మండలం ఉప్పలపాడు, సిరిగిరిపాడులలో చంద్రవంక దళం పేరుతో పోస్టర్లు వెలిశాయి. ప్రజాధనాన్ని దోచుకునే రాజకీయ నాయకులకు ప్రజాకోర్టులో శిక్ష విధిస్తామని, పోలీసు ఇన్‌ఫార్మర్‌లకు సరైన గుణపాఠం చెబుతామని చంద్రవంక దళం పేరిట పోస్టర్లు వెలిశాయి.
First Published:  27 July 2015 1:12 PM GMT
Next Story