Telugu Global
Others

తెలుగు రాష్ర్టాల్లో హై అలర్ట్‌

పంజాబ్‌ రాష్ట్రంలోని దీనానగర్‌ వద్ద పోలీసుస్టేషనుపై ఉగ్రవాదులు దాడి చేసిన నేపథ్యంలో తెలుగు రాష్ర్టాల్లో హై అలర్ట్‌ ప్రకటించారు. విమానాశ్రయాల భద్రతను కట్టుదిట్టం చేశారు. సైనిక, పోలీసు ప్రధాన కార్యాలయాలు, పోలీసు క్వార్టర్స్‌ దగ్గర అప్రమత్తంగా ఉండాలని నిఘావర్గాలు సూచించాయి. దీంతో హైదరాబాద్‌, విశాఖపట్టణం, విజయవాడ, తిరుపతి, గుంటూరు నగరాల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు.

పంజాబ్‌ రాష్ట్రంలోని దీనానగర్‌ వద్ద పోలీసుస్టేషనుపై ఉగ్రవాదులు దాడి చేసిన నేపథ్యంలో తెలుగు రాష్ర్టాల్లో హై అలర్ట్‌ ప్రకటించారు. విమానాశ్రయాల భద్రతను కట్టుదిట్టం చేశారు. సైనిక, పోలీసు ప్రధాన కార్యాలయాలు, పోలీసు క్వార్టర్స్‌ దగ్గర అప్రమత్తంగా ఉండాలని నిఘావర్గాలు సూచించాయి. దీంతో హైదరాబాద్‌, విశాఖపట్టణం, విజయవాడ, తిరుపతి, గుంటూరు నగరాల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు.
First Published:  26 July 2015 1:14 PM GMT
Next Story