తెలంగాణలో ఏకస్వామ్య ప్రభుత్వం:రావుల
రాష్ట్రంలో ప్రశ్నించే ప్రతి ఒక్కరినీ అణచివేసేందుకు తెరాస ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణలో ఉన్నది ప్రజాస్వామ్య ప్రభుత్వం కాదని… ఏక స్వామ్య ప్రభుత్వమని దుయ్యబట్టారు. పార్టీ ఫిరాయింపుల పైన ఎందుకు మాట్లాడటం లేదో ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పాలని రావులు ప్రశ్నించారు.
BY Pragnadhar Reddy25 July 2015 1:15 PM GMT
Pragnadhar Reddy Updated On: 26 July 2015 6:43 AM GMT
రాష్ట్రంలో ప్రశ్నించే ప్రతి ఒక్కరినీ అణచివేసేందుకు తెరాస ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణలో ఉన్నది ప్రజాస్వామ్య ప్రభుత్వం కాదని… ఏక స్వామ్య ప్రభుత్వమని దుయ్యబట్టారు. పార్టీ ఫిరాయింపుల పైన ఎందుకు మాట్లాడటం లేదో ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పాలని రావులు ప్రశ్నించారు.
Next Story