దుండుగుడి దాడిలో నలుగురు అమెరికా సైనికులు హతం
అమెరికా సైనిక కేంద్రాలపై ఓ దుండుగుడు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో నావికాదళానికి చెందిన నలుగురు సైనికులు మృతి చెందారు. మరో ముగ్గురు పోలీస్ అధికారులు గాయపడ్డారు. ఈ సంఘటన అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని టెన్నెస్సీ రాష్ట్రంలోని చట్టనూగా నగరంలో చోటు చేసుకుంది. అదే నగరానికి చెందిన మహ్మద్ యూసఫ్ అబ్దుల్ అజీజ్ అనే ఇంజనీరింగ్ పట్టభద్రుడు దాడికి పాల్పడ్డాడని పోలీసులు గుర్తించారు.ఈ దుశ్చర్యపై అమెరికా అధ్యక్షుడు తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు.
BY sarvi17 July 2015 1:07 PM GMT
sarvi Updated On: 18 July 2015 12:22 AM GMT
అమెరికా సైనిక కేంద్రాలపై ఓ దుండుగుడు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో నావికాదళానికి చెందిన నలుగురు సైనికులు మృతి చెందారు. మరో ముగ్గురు పోలీస్ అధికారులు గాయపడ్డారు. ఈ సంఘటన అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని టెన్నెస్సీ రాష్ట్రంలోని చట్టనూగా నగరంలో చోటు చేసుకుంది. అదే నగరానికి చెందిన మహ్మద్ యూసఫ్ అబ్దుల్ అజీజ్ అనే ఇంజనీరింగ్ పట్టభద్రుడు దాడికి పాల్పడ్డాడని పోలీసులు గుర్తించారు.ఈ దుశ్చర్యపై అమెరికా అధ్యక్షుడు తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు.
Next Story