మోడి వారణాసి పర్యటన వాయిదా
ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడి వారణాసి పర్యటనకు వర్షం అడ్డంకి ఎదురైంది. అనుకోకుండా వచ్చిన ఈ వర్షం కారణంగా ఆయన సభకు చేసిన ఏర్పాట్లన్నీ పాడైపోయాయి. ఆయన ప్రసంగించాల్సి ఉన్న వేదిక సైతం వర్షం, గాలుల దాటికి బాగా దెబ్బతింది. దీంతో ఆయన తన వారణాసి పర్యటనను వాయిదా వేసుకున్నారు. మళ్ళీ ఎప్పుడు జరుగుతుందన్నది పీఎంఓ కార్యాలయం తెలియజేయ లేదు.
BY sarvi16 July 2015 1:07 PM GMT
sarvi Updated On: 17 July 2015 12:57 AM GMT
ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడి వారణాసి పర్యటనకు వర్షం అడ్డంకి ఎదురైంది. అనుకోకుండా వచ్చిన ఈ వర్షం కారణంగా ఆయన సభకు చేసిన ఏర్పాట్లన్నీ పాడైపోయాయి. ఆయన ప్రసంగించాల్సి ఉన్న వేదిక సైతం వర్షం, గాలుల దాటికి బాగా దెబ్బతింది. దీంతో ఆయన తన వారణాసి పర్యటనను వాయిదా వేసుకున్నారు. మళ్ళీ ఎప్పుడు జరుగుతుందన్నది పీఎంఓ కార్యాలయం తెలియజేయ లేదు.
Next Story