Telugu Global
Others

రూ. ఆరు కోట్ల‌తో చిట్‌ఫండ్ వ్యాపారి ప‌రారీ

శ్రీ‌కాకుళం: జిల్లా ప‌లాస‌లో మ‌రో ప్ర‌యివేటు చిట్‌ఫండ్ సంస్థ బిషాణం ఎత్తేసింది. ప్ర‌జ‌ల నుంచి చిట్టీల పేరుతో వ‌సూలు చేసిన ఆరు కోట్ల రూపాయ‌ల‌తో గోవింద్ అనే నిర్వ‌హ‌కుడు ప‌రార‌య్యాడు.  దాదాపు రెండు సంవ‌త్సరాల నుంచి అత‌ను చిట్టీల‌ను వేస్తున్నట్టు తెలిసింది. క‌స్ట‌మ‌ర్ల అమాయ‌క‌త్వాన్ని అలుసుగా చేసుకుని గోవింద్ చిట్టీల పేరుతో ఆరు కోట్ల రూపాయ‌లు వ‌సూలు చేసి ఉదాయించాడు. బాధితుల ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు ప్రారంభించారు.

శ్రీ‌కాకుళం: జిల్లా ప‌లాస‌లో మ‌రో ప్ర‌యివేటు చిట్‌ఫండ్ సంస్థ బిషాణం ఎత్తేసింది. ప్ర‌జ‌ల నుంచి చిట్టీల పేరుతో వ‌సూలు చేసిన ఆరు కోట్ల రూపాయ‌ల‌తో గోవింద్ అనే నిర్వ‌హ‌కుడు ప‌రార‌య్యాడు. దాదాపు రెండు సంవ‌త్సరాల నుంచి అత‌ను చిట్టీల‌ను వేస్తున్నట్టు తెలిసింది. క‌స్ట‌మ‌ర్ల అమాయ‌క‌త్వాన్ని అలుసుగా చేసుకుని గోవింద్ చిట్టీల పేరుతో ఆరు కోట్ల రూపాయ‌లు వ‌సూలు చేసి ఉదాయించాడు. బాధితుల ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు ప్రారంభించారు.
First Published:  16 July 2015 1:08 PM GMT
Next Story