Telugu Global
Others

రేపు హైదరాబాద్‌లో రంజాన్ ట్రాఫిక్ ఆంక్షలు

రంజాన్‌ చివరి శుక్రవారం సందర్భంగా భాగ్యనగరంలో ఈ నెల 17న ట్రాఫిక్‌ ఆంక్షలు విధించినట్లు ట్రాఫిక్ ఉన్నతాధికారులు అధికారులు తెలిపారు. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులో ఉంటాయని ట్రాఫిక్ అధికారులు చెప్పారు. చార్మినార్‌, శాలిబండ, మూసాబౌలి, గుల్జార్‌హౌస్‌, మీరాలం మార్కెట్‌లలో వాహనాల దారి మళ్లింపు జరుగుతుందన్నారు. సికింద్రాబాద్ మహంకాళీ రోడ్‌ పూర్తిగా మూసి వేసి, బాటా చౌరస్తాలో వాహనాలను దారి మళ్ళిస్తామని అధికారులు పేర్కొన్నారు. వాహనదారులు […]

రంజాన్‌ చివరి శుక్రవారం సందర్భంగా భాగ్యనగరంలో ఈ నెల 17న ట్రాఫిక్‌ ఆంక్షలు విధించినట్లు ట్రాఫిక్ ఉన్నతాధికారులు అధికారులు తెలిపారు. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులో ఉంటాయని ట్రాఫిక్ అధికారులు చెప్పారు. చార్మినార్‌, శాలిబండ, మూసాబౌలి, గుల్జార్‌హౌస్‌, మీరాలం మార్కెట్‌లలో వాహనాల దారి మళ్లింపు జరుగుతుందన్నారు. సికింద్రాబాద్ మహంకాళీ రోడ్‌ పూర్తిగా మూసి వేసి, బాటా చౌరస్తాలో వాహనాలను దారి మళ్ళిస్తామని అధికారులు పేర్కొన్నారు. వాహనదారులు ఈ విషయాన్ని గమనించి ట్రాఫిక్ సిబ్బందికి సహకరించాలని వారు కోరారు.
First Published:  15 July 2015 1:08 PM GMT
Next Story