Telugu Global
Others

కేసీఆర్ ఇంటి ముందు చెత్తవేయిస్తాం: ఎల్.రమణ

జీహెచ్‌ఎంసీ కార్మికుల జీతాల పెంపుపై త‌క్ష‌ణం నిర్ణయం తీసుకోకపోతే సీఎం కేసీఆర్ ఇంటి ముందు చెత్త వేయిస్తామని టీ-టీడీపీ నేత ఎల్.రమణ హెచ్చరించారు. ఇందిరాపార్క్‌ దగ్గర జరిగిన జీహెచ్‌ఎంసీ కార్మికుల మహా ధర్నాలో రమణ పాల్గొని వారికి మద్దతు తెలిపారు. కార్మిక మంత్రి, నేత అయిన నాయిని కార్మికుల సంక్షేమం గురించి తెలియ‌దా అని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఉద్యోగుల పొట్ట‌కొట్టే ప‌నులు చేయొద్ద‌ని ఆయ‌న హెచ్చ‌రించారు.

జీహెచ్‌ఎంసీ కార్మికుల జీతాల పెంపుపై త‌క్ష‌ణం నిర్ణయం తీసుకోకపోతే సీఎం కేసీఆర్ ఇంటి ముందు చెత్త వేయిస్తామని టీ-టీడీపీ నేత ఎల్.రమణ హెచ్చరించారు. ఇందిరాపార్క్‌ దగ్గర జరిగిన జీహెచ్‌ఎంసీ కార్మికుల మహా ధర్నాలో రమణ పాల్గొని వారికి మద్దతు తెలిపారు. కార్మిక మంత్రి, నేత అయిన నాయిని కార్మికుల సంక్షేమం గురించి తెలియ‌దా అని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఉద్యోగుల పొట్ట‌కొట్టే ప‌నులు చేయొద్ద‌ని ఆయ‌న హెచ్చ‌రించారు.
First Published:  10 July 2015 1:13 PM GMT
Next Story