Telugu Global
Others

ముడుపుల కోసమే పట్టిసీమ: ఉండవల్లి

ముడుపుల కోసమే పట్టిసీమను నిర్మిస్తున్నారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆరోపించారు. రాజ‌మండ్రిలో ఆయ‌న మాట్లాడుతూ పట్టిసీమపై బహిరంగ చర్చ నిర్వహించాలని డిమాండ్ చేశారు. పట్టిసీమ పేరుతో ఏపీ ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందని ఉండవల్లి ఆరోపించారు. అంచనా వ్యయానికి, వాస్తవ వ్యయానికి రూ.206 కోట్ల తేడా ఉందని ఆయన వివరించారు.

ముడుపుల కోసమే పట్టిసీమను నిర్మిస్తున్నారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆరోపించారు. రాజ‌మండ్రిలో ఆయ‌న మాట్లాడుతూ పట్టిసీమపై బహిరంగ చర్చ నిర్వహించాలని డిమాండ్ చేశారు. పట్టిసీమ పేరుతో ఏపీ ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందని ఉండవల్లి ఆరోపించారు. అంచనా వ్యయానికి, వాస్తవ వ్యయానికి రూ.206 కోట్ల తేడా ఉందని ఆయన వివరించారు.

First Published:  9 July 2015 1:15 PM GMT
Next Story