Telugu Global
Others

డ్రైవర్‌ నిర్లక్ష్యంతో కేశినేని బస్సుకు ప్రమాదం

హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళుతున్న కేశినేని బస్సు ప్రమాదానికి గురైంది. నల్గొండ జిల్లా చివ్వెంల మండలం తిరుమలగిరి వద్ద ఈ సంఘటన జరిగింది. ఈ ఘటనలో 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు. డ్రైవర్‌ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఎదురుగా వస్తున్న లారీని నిర్లక్ష్యంగా ఓవర్‌టేక్‌ చేస్తున్న సందర్భంగా బస్సు తిరగబడిపోయిందని బస్సులో ఉన్న ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. గాయపడిన వారందరినీ దగ్గరలో ఉన్న సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళుతున్న కేశినేని బస్సు ప్రమాదానికి గురైంది. నల్గొండ జిల్లా చివ్వెంల మండలం తిరుమలగిరి వద్ద ఈ సంఘటన జరిగింది. ఈ ఘటనలో 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు. డ్రైవర్‌ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఎదురుగా వస్తున్న లారీని నిర్లక్ష్యంగా ఓవర్‌టేక్‌ చేస్తున్న సందర్భంగా బస్సు తిరగబడిపోయిందని బస్సులో ఉన్న ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. గాయపడిన వారందరినీ దగ్గరలో ఉన్న సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
First Published:  3 July 2015 1:16 PM GMT
Next Story