Telugu Global
Others

పిచ్చి బాలిక‌పై ఇద్ద‌రు మృగాళ్ళ‌ అత్యాచారం?

మతి స్థిమితం లేని బాలికను ఇద్దరు మృగాళ్లు చెరబట్టారు. మెదక్ జిల్లాలోని సిద్దిపేట మండలం తోర్నాలలో ఈ దారుణం జరిగింది. మతి స్థిమితం లేని యువతి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఈ ఇద్దరు యువకులు ఆమెపై అత్యాచారం చేసినట్లు తెలిసింది. ఆ యువకులపై బాధితురాలి త‌ర‌ఫు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారిపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఆమెపై అత్యాచారం చేసిన‌ట్టు తెలిపే ఆధారాల కోసం పోలీసులు విచార‌ణ జ‌రుపుతున్నారు.

మతి స్థిమితం లేని బాలికను ఇద్దరు మృగాళ్లు చెరబట్టారు. మెదక్ జిల్లాలోని సిద్దిపేట మండలం తోర్నాలలో ఈ దారుణం జరిగింది. మతి స్థిమితం లేని యువతి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఈ ఇద్దరు యువకులు ఆమెపై అత్యాచారం చేసినట్లు తెలిసింది. ఆ యువకులపై బాధితురాలి త‌ర‌ఫు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారిపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఆమెపై అత్యాచారం చేసిన‌ట్టు తెలిపే ఆధారాల కోసం పోలీసులు విచార‌ణ జ‌రుపుతున్నారు.
First Published:  30 Jun 2015 1:08 PM GMT
Next Story