పిచ్చి బాలికపై ఇద్దరు మృగాళ్ళ అత్యాచారం?
మతి స్థిమితం లేని బాలికను ఇద్దరు మృగాళ్లు చెరబట్టారు. మెదక్ జిల్లాలోని సిద్దిపేట మండలం తోర్నాలలో ఈ దారుణం జరిగింది. మతి స్థిమితం లేని యువతి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఈ ఇద్దరు యువకులు ఆమెపై అత్యాచారం చేసినట్లు తెలిసింది. ఆ యువకులపై బాధితురాలి తరఫు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారిపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఆమెపై అత్యాచారం చేసినట్టు తెలిపే ఆధారాల కోసం పోలీసులు విచారణ జరుపుతున్నారు.
BY admin30 Jun 2015 1:08 PM GMT
admin Updated On: 30 Jun 2015 12:12 PM GMT
మతి స్థిమితం లేని బాలికను ఇద్దరు మృగాళ్లు చెరబట్టారు. మెదక్ జిల్లాలోని సిద్దిపేట మండలం తోర్నాలలో ఈ దారుణం జరిగింది. మతి స్థిమితం లేని యువతి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఈ ఇద్దరు యువకులు ఆమెపై అత్యాచారం చేసినట్లు తెలిసింది. ఆ యువకులపై బాధితురాలి తరఫు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారిపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఆమెపై అత్యాచారం చేసినట్టు తెలిపే ఆధారాల కోసం పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Next Story