Telugu Global
Others

లారీ దూసుకుపోయి ఏడుగురు పోలీసుల దుర్మ‌ర‌ణం

పాండిచ్చేరిలో ఓ లారీ తొమ్మిది మంది నిండు ప్రాణాల‌ను బ‌లి తీసుకుంది. ఇందులో ఏడుగురు పోలీసులు కూడా ఉన్నారు. పోలీసుల‌తోపాటు కొంత‌మంది వ్య‌క్తులు ర‌హ‌దారిపై నిల్చుని ఉన్న స‌మ‌యంలో ఓ లారీ వేగంగా వెళుతూ వారిపై నుంచి దూసుకుపోయింది. ఈ దుర్ఘ‌ట‌న‌లో ఏడుగురు పోలీసులు, మ‌రో ఇద్ద‌రు పౌరులు అక్క‌డిక‌క్క‌డే దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. ఈ సంఘ‌ట‌న పాండిచ్చేరిలోని జ‌గ‌న్నాథ‌పురం వ‌ద్ద జ‌రిగింది.

పాండిచ్చేరిలో ఓ లారీ తొమ్మిది మంది నిండు ప్రాణాల‌ను బ‌లి తీసుకుంది. ఇందులో ఏడుగురు పోలీసులు కూడా ఉన్నారు. పోలీసుల‌తోపాటు కొంత‌మంది వ్య‌క్తులు ర‌హ‌దారిపై నిల్చుని ఉన్న స‌మ‌యంలో ఓ లారీ వేగంగా వెళుతూ వారిపై నుంచి దూసుకుపోయింది. ఈ దుర్ఘ‌ట‌న‌లో ఏడుగురు పోలీసులు, మ‌రో ఇద్ద‌రు పౌరులు అక్క‌డిక‌క్క‌డే దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. ఈ సంఘ‌ట‌న పాండిచ్చేరిలోని జ‌గ‌న్నాథ‌పురం వ‌ద్ద జ‌రిగింది.
First Published:  29 Jun 2015 1:08 PM GMT
Next Story