Telugu Global
Others

28న ఏపీ ఎక్స్‌ప్రెస్‌ రద్దు

హైద‌రాబాద్‌ నుంచి న్యూఢిల్లీ వెళ్లాల్సిన హైదరాబాద్‌-న్యూఢిల్లీ ఏపీ ఎక్స్‌ప్రెస్‌ను ఈనెల 28న రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌కుమార్‌ తెలిపారు. ఇటార్సీ రైల్వే స్టేషన్‌లోని రూట్‌ రిలే ఇంటర్‌లాకింగ్‌ సిస్టమ్‌లో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదం కారణంగా… ఈ రైలును రద్దు చేస్తున్నట్టు వెల్లడించారు.

హైద‌రాబాద్‌ నుంచి న్యూఢిల్లీ వెళ్లాల్సిన హైదరాబాద్‌-న్యూఢిల్లీ ఏపీ ఎక్స్‌ప్రెస్‌ను ఈనెల 28న రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌కుమార్‌ తెలిపారు. ఇటార్సీ రైల్వే స్టేషన్‌లోని రూట్‌ రిలే ఇంటర్‌లాకింగ్‌ సిస్టమ్‌లో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదం కారణంగా… ఈ రైలును రద్దు చేస్తున్నట్టు వెల్లడించారు.

First Published:  25 Jun 2015 1:38 PM GMT
Next Story