Telugu Global
Others

అంత‌ర్జాతీయ ప్రమాణాలతో తిరుపతి రైల్వే స్టేష‌న్‌

ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్రమైన తిరుప‌తి రైల్వేస్టేష‌న్‌ను అంత‌ర్జాతీయ స్థాయికి తీర్చిదిద్దుతున్న‌ట్లు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ ప్ర‌దీప్ కుమార్ శ్రీ‌వాత్స‌వ తెలిపారు. తిరుప‌తి రైల్వే స్టేష‌న్‌ను అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో తీర్చిదిద్ద‌డానికి చ‌ర్య‌లు చేప‌ట్టామ‌ని ఆయ‌న చెప్పారు. స్టేష‌న్ ఆధునీక‌ర‌ణకు అవ‌స‌ర‌మైన స్థ‌ల సేక‌ర‌ణ‌ కోసం టీడీపీ అధికారుల‌తో చ‌ర్చించామ‌ని ఆయ‌న చెప్పారు. తిరుప‌తి క్షేత్రానికి వ‌చ్చే భ‌క్తుల ర‌ద్దీ దృష్ట్యా ప్లాట్ ఫాంల సంఖ్య‌ను కూడా పెంచుతామ‌ని శ్రీవాత్స‌వ వెల్ల‌డించారు.    

ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్రమైన తిరుప‌తి రైల్వేస్టేష‌న్‌ను అంత‌ర్జాతీయ స్థాయికి తీర్చిదిద్దుతున్న‌ట్లు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ ప్ర‌దీప్ కుమార్ శ్రీ‌వాత్స‌వ తెలిపారు. తిరుప‌తి రైల్వే స్టేష‌న్‌ను అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో తీర్చిదిద్ద‌డానికి చ‌ర్య‌లు చేప‌ట్టామ‌ని ఆయ‌న చెప్పారు. స్టేష‌న్ ఆధునీక‌ర‌ణకు అవ‌స‌ర‌మైన స్థ‌ల సేక‌ర‌ణ‌ కోసం టీడీపీ అధికారుల‌తో చ‌ర్చించామ‌ని ఆయ‌న చెప్పారు. తిరుప‌తి క్షేత్రానికి వ‌చ్చే భ‌క్తుల ర‌ద్దీ దృష్ట్యా ప్లాట్ ఫాంల సంఖ్య‌ను కూడా పెంచుతామ‌ని శ్రీవాత్స‌వ వెల్ల‌డించారు.

First Published:  24 Jun 2015 1:14 PM GMT
Next Story